Saturday, July 27, 2024

nalgonda

పట్టాలు తప్పిన గూడ్స్‌

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన అధికారులు.

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు? 1973లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే.. 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా...

ఎనిమిది వందల సంవత్సరాల కళాఖండాలు

8 శతాబ్దాల దిగుడు బావి, శిధిల శిల్పాలను కాపాడుకోవాలి నల్లగొండ : కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. స్థానిక ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పానగల్లు పరిసరాల్లోని 800...

సాగర్‌ నీటి విడుదల ఆపండి

సాగర్‌ కెనాల్‌ వద్ద ఉద్రిక్తలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు నల్గొండ : నాగార్జున సాగర్‌ రైట్‌ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది. అక్కడ ఉద్రిక్తతలు తేవద్దని ఎపికి...

కుట్రలు ఎన్ని పన్నినా కేంద్రం ఆటలు సాగవు

జమిలి పేరుతో మోసం చేయాలని కేంద్రం కుట్ర : గుత్తా సుఖేందర్‌రెడ్డినల్లగొండ : మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు గత కొంత కాలం గా సాగుతూ వున్నాయి. కాసులకు కక్కుర్తిపడి న ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యులు వారి కను సన్నల లోనే ఈ రాకెట్ నడుస్తుందని తెలుస్తోంది . వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రెండు నెలల క్రితం పక్క సమాచారం తో హన్మకొండ గోపాల్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -