గుడివాడ, 26 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరిగాయి.. రూ. 70 వేలు లంచం తీసుకుంటూ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రూరల్ సీఐ జయ కుమార్.. సిఐపై ఫిర్యాదు చేసిన ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ కిరణ్.. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి..
తప్పక చదవండి
-Advertisement-