మనం పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్నాం..
వాటికున్న విలువ మనుషులకు లేకపాయే..
ఓటు హక్కు కల్పించిన మహనీయుడికి
మనం ఇచ్చే విలువలు ఇంతేనా..
ఒక ఆవును కొనడానికి రూ. 80 వేలు..
బర్రెను విలువ రూ. 60 వేలు..
మేకని కొనడానికి రూ. 12 వేలు..
గాడిదను కొనడానికి రూ. 20 వేలు..
కాని ఓట్ల సమయంలో మనుషుల్ని
కొనేందుకు మాత్రం రూ. 2 వేలే…
సొంచాయించుండ్రి జర..
ఈ సారైనా అమ్ముడు పోకుండా ఓటు వేద్దాం…
ఏమంటారు ఓటరు మహాశెయులరా..?
- మర్రి నాగిరెడ్డి