Tuesday, May 14, 2024

మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధ్వర్యంలో8వ వార్డు బూత్ కమిటీ నియామకం

తప్పక చదవండి

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలోని, 8వ వార్డు బీ.ఆర్.ఎస్. బూత్ కమిటీని శనివారం మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ఇంటింటికీ చేరవేసి, పార్టీ గెలుపుకై ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు విజయ రావు, రమేష్, సంతోష్, శంకర్, చింటు, సంజీవ, శ్రావణ్ గౌడ్, యూసెఫ్, లల్లు, విజయ్ ముదిరాజ్, రాము, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు