దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ప్రముఖుల హాజరు
భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు
రెడ్, ఎల్లో జోన్లుగా విభజించిన అధికారులు
అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్...
జనవరి 1న ఫ్యూయల్ సెల్ ను నింగిలోకి పంపిన ఇస్రో
భవిష్యత్ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్న ఇస్రో
విద్యుత్, నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని...
27వ వారంలోనూ అబార్షన్కు అనుమతి
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్ చేయించుకునేందుకు అనుమతిచ్చింది....
కెసి వేణుగోపాల్, ఖర్గేలతో విడివిడిగా భేటీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్ర నేతలందరితో భేటి అవుతున్నారు. శుక్రవారం పార్టీ...
యూపిపిఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్...
షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు సమాచారం
హైజాక్ సమాచారాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక
రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ
ఐఎన్ఎస్ చెన్నైతోపాటు ఎయిర్క్రాఫ్ట్ను...
న్యూఢిల్లీ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్...
స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు
ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
త్రిసూర్ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా...
పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య
బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు
టోక్యో : జపాన్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...