Saturday, April 27, 2024

జాతీయం

దేశంలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌

దేశవ్యాప్తంగా 412 పాజిటివ్‌ కేసులు నమోదు తాజాగా ముగ్గురు మృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన...

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త చట్టాలు న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ...

చాపకిందనీరులా కరోనా వ్యాప్తి

కొత్తగా 628 కరోనా కేసులు నమోదు ఆదివారం కరోనాతో ఒకరు మృతి కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా...

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు ఉత్తరాది ఎయిర్‌పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి....

వాజ్‌పేయికి నేతల ఘనంగా నివాళి

స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు మంత్రులు, బిజెపి నేతలు ఘనంగా పుష్పాంజలి న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా యావత్‌...

సేవ్ డెమోక్రసీ

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ...

ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ

పోటీచేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన.. అయోమయంలో కూటమి నేతలు న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం ’ఇండియా’ కూటమికి మఖ్యంగా కాంగ్రెస్‌...

2024 గగన్‌యాన్‌కు ఇస్రో సంసిద్దత

మానవరహిత విమాన పరీక్షలకు సిద్దం ఇస్రో చైర్మన్‌ సోమ్‌ నాథ్‌ వెల్లడి బెంగళూరు : 2024లో గగన్‌ యాన్‌ మిషన్‌కు అంతా సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌...

ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ

పోటీచేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన అయోమయంలో కూటమి నేతలు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం ’ఇండియా’ కూటమికి మఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పి...

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు..

అలాంటి దేశంతో భారత్ ను పోల్చవద్దు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశాలతో భారత్ ను పోల్చాలని మోదీ స్పష్టీకరణ ఆర్థికాభివృద్ధి అంశంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -