Saturday, May 11, 2024

జాతీయం

కీలక వడ్డీరేట్లు యథాతథం

మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం వివరాలు వెల్లడిరచిన శక్తికాంత్‌ దాస్‌ ముంబై : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ...

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!

చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా ఢిల్లీ ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడు కేసులు! కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది...

నన్ను మరీ అంతగా పొగడడం మంచిది కాదు

ఇది నాకూ ప్రజలకు మధ్య దూరం పెంచుతుంది సొంత ఎంపిలకు ప్రధాని మోడీ సూచన న్యూఢిల్లీ : తనను ’ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని...

ఆహారం కోసం అల్లాడుతున్న చెన్నైవాసులు

చెన్నై : మిచాంగ్‌ తుఫాను చెన్నైని అతలాకుతలం చేసింది. వరదలు, వర్షాలతో 12 మంది మరణించారు. వర్షం ఆగి 72 గంటలు గడిచినా.. దక్షిణ చెన్నైలోని...

పీవోకే మనదే..

అక్కడ 24 సీట్లు రిజర్వ్‌ చేశాం… పీఓకే అంశంలో నెహ్రూది తప్పిదం కేంద్రమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు రెండు నయా కాశ్మీర్‌ బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ...

సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా నేడు రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు

జైపూర్‌ : రాష్ట్రీయ రాజ్‌పుట్‌ కర్ణి సేన చీఫ్‌ సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు ఇచ్చింది....

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలసి రాజీనామా...

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ...

భారత సంస్కృతిని కాంగ్రెస్‌ అవమానిస్తుంది : అనురాగ్‌ థాకూర్‌

న్యూఢిల్లీ : ఉత్తరాది`దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -