కరెన్సీ లేక ఆగిన రూ.2000 నోట్ల మార్పిడి
తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..
బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతున్నది. పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల...
మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో...
వివరాలు వెల్లడించిన ఏ.సి.సి. అధ్యక్షుడు జై షా..
పీసీబీ విమర్శలు తిప్పికొట్టిన బీసీసీఐ..
ఆసియా కప్ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్ నిర్వహణపై బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా కీలక వ్యాఖ్యలు...
హిట్ కొట్టాలని చూస్తున్న త్రివిక్రమ్..
మహేష్ ఫ్యాన్స్ కి ఇక పండుగే..
నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫస్ట్ లుక్..
టాలీవుడ్లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28 . సిల్వర్ స్క్రీన్పై హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేశ్ బాబు మరోసారి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్...
గ్లోబల్ స్టార్ గా మారిన తరువాత మొదటిసారి..
యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమా నిర్మాణం..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్గా మారిపోయాడు రాంచరణ్. ఇప్పటికే స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాంచరణ్ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాంచరణ్ హోం...
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. కాగా నిన్న స్వామివారిని 74,995 మంది భక్తులు దర్శించుకోగా 39,663 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు...
కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ...
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి. ఈ విమాన రాకపోకలకు సంబంధించి ఎయిపోర్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు లుఫ్తాన్సా విమానం రాకపోకలు కొనసాగించనుంది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...