తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా! తన గాయంపై అప్డేట్ అందిస్తూ వీడియోతో ముందుకు వచ్చాడు. రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నానని.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాననే సంకేతాలు ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. పుణె...
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): అద్విక్ క్యాపి టల్ లిమిటెడ్, దాని దీర్ఘకాలిక వ్యాపార వ్యూహంలో భాగంగా విభిన్న వర్టికల్స్లో తన వ్యాపార ఆసక్తిని విస్తరించేందుకు, సుదీర్ఘ మైన ఆర్థిక బలంతో, నికర-విలువతో, క్రమబద్ధంగా ముఖ్యమైన ఎన్.బి.ఎఫ్.సిగా మారడానికి దగ్గరగా ఉంది. సుమారు రూ. 1100 మిలియన్లు మరియు మొత్తం ఆస్తులు సుమారు. రూ. ఇప్పటి...
ఆమె సాహసోపేత జీవితాన్ని స్త్రీల జీవితాలను అక్షరదీపమై వెలిగిన భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం ఆమె భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనత కెక్కిన మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి. కుల మతాల పేర్లతో తరతరాలుగా అణచివేతకు గురైన నిమ్మజాతి ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి...
వంగాల వందల కోట్ల అక్రమ అర్జన..
యూనిట్కు రూ.10-18 వేల కమీషన్
రీసైక్లింగ్ ద్వారా 50 శాతం నొక్కివేత..!
కమీషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి..!
డాక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా యవ్వారం
గతంలో పశుక్రాంతి పథకంలోనూ వంగాల చేతివాటం..
కొత్త సర్కార్ దృష్టి పెడితే వాస్తవాలు బయటకొచ్చే ఛాన్స్
సహకార సమాఖ్య ద్వారా గొల్ల-కుర్మలు-యాదవులకు సబ్సీడి పద్ధతిన గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించిన...
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తబ్లిగి జమాత్కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ బోర్డు నిధులతో ప్రభుత్వానికి సంబంధం లేదనేది పిటిషనర్ వాదన. నిధులు విడుదల చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. నిధులు కేటాయిస్తూ చేస్తూ జారీ చేసిన జీఓను రద్దు...
మానవజాతి గుణపాఠం నేర్చుకోవాల్సిందే..కాలం ఎవరి కోసమో ఆగదు..గడిచిన ఒక్క క్షణానైనాఎంత ధనం గుమ్మరించిన వెనక్కి తేలేం..పాలకు(పాలితు)లకైన రోజుకు 24 గంటలే..జ్వలించే మస్తిష్కం లోంచి సృజనాత్మకత,వినూత్నతలు విరబూస్తాయి..అందుకే-మనం కొత్తగా ఆలోచించాలి..సరి కొత్తగా జీవించాలి..అవే..ఆధునిక జగ(ప్రగ)తికి బాటలు వేస్తాయి..ఇన్నాళ్ల నిరాశను, మద్యం(డ్రగ్స్) మత్తును వీడి..వెలుగులు చిమ్మే భవిష్యత్తు ఆశ(యా)లను ముద్దాడాల్సిందే..సంకల్ప బలంతో ఆంగ్లవత్సరం(2024)ను ఆహ్వానిద్దాం..
దామోదర్
సీఎం రేవంత్తో నీతి ఆయోగ్ ఛైర్మన్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ
నిధుల విడుదల… అభివృద్దికి సహకరించాలి : సీఎం
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్కలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి,...
ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక శిల్పి తయారుచేసిన శ్రీరాముడి ప్రతిమను ఆయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి...
ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...