ప్రత్యేక ఫోటోలతో ట్వీట్ చేసిన బిసిసిఐ
ముంబై, భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 42వ పడిలోకి అడుగుపెట్టిన మిస్టర్ కూల్ మహీకి సహచరులు, మాజీ క్రికెటర్లతో పాటు బర్త్ డే విషెస్ చెప్పారు. బీసీసీఐకూడా ఈ లెజెండరీ క్రికెటర్కు అభినందనలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసింది. అందులో...
పాక్లా పదనుగా లేదు : పాక్ క్రికెటర్ అజ్మల్
లాహోర్ : ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ నవంబర్ వేదికగా జరుగనున్నది. అక్టోబర్ 15న భారత్ పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్...
అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసిందా
గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు
మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్ ధీమా
సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా
ఆస్తులు కాపాడుకోవడం...