విమర్శకులకు స్మితా సబర్వాల్ ట్వీట్ సమాధానం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్ వార్తలను సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని వివరణ ఇచ్చారు. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఎస్గానే విధులు నిర్వహిస్తానని స్మితా పేర్కొన్నారు....
న్యూఢిల్లీ : పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసా త్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గు రికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగు తున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి?...
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్ను రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి...
ట్విటర్లో తన కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో హిమాన్షుతో జాగింగ్ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్ చేశాడు. ఆ ఫొటోతో పాటు...
ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ నినాదం..
ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు..
రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు అంటూ ట్వీట్స్..
న్యూ ఢిల్లీ : జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ –...
ఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ అయ్యారు. ముంబై ప్రజా రవాణాలో 80 ఏళ్లకు పైగా కీలకపాత్ర పోషించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులకు అధికారులు మరో...
ట్విట్టర్ బాస్ ఎలాన్మస్క్ ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను చేర్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి...
న్యూఢిల్లీ : ట్విట్టర్కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ ప్లాట్ఫామ్లో యూజర్ల యాక్టివిటీ 70 శాతం పడిపోయిందని వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది జులై 7 న థ్రెడ్స్లో డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య పీక్కు చేరుకోగా, ఆ లెవెల్ నుంచి ప్రస్తుతం 70 శాతం తగ్గి 13 మిలియన్ యూజర్లుగా...
ప్రకటనల ఆదాయంలో 50 శాతం కోల్పోయిన వైనం..
భారీ అప్పులతో సతమవుతున్న సంస్థ..
వివరాలు వెల్లడించిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్..
సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ కష్టాల నుంచి కోలుకోలేకపోతోంది. సంస్థ ప్రకటనల ఆదాయంలో దాదాపు సగం కోల్పోయింది. ఈ విషయాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. సంస్థకు ఫైనాన్సింగ్ విషయాన్ని ఓ యూజర్...
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్ పై కొందరు...