ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు..
ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని..
ప్రస్తుతం ఈజిప్తులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ..
యూపీ లో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ..
న్యూ ఢిల్లీ, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి కాలమని, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా...
రహస్య పత్రాలు కలిగి ఉన్న కేసులో .. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో మంగళవారం మియామి కోర్టు ముందు ట్రంప్ హాజరుకానున్నారు. అయితే అమెరికా న్యాయ వ్యవస్థ తీరును ఎలన్ మస్క్ ప్రశ్నించారు. ఇతర నాయకుల్ని వదిలేసి కేవలం ట్రంప్ను విచారించేందుకు న్యాయ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...