టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పనిచేసిన నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కల్పించేందుకు ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయని...
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 81,472 మంది దర్శించుకోగా 34,820 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు...
ప్రమాణ స్వీకారం చేయించిన ఈఓ ఏవీ ధర్మారెడ్డి..
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేదపండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం...
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. శ్రీవారి ఆలయం నుంచి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి...
గురువారం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి..
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్ను జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని...
25 నుంచి స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల..
తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా ను జూలై 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా అదే రోజు అక్టోబరు...
తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో శ్రీవారి దర్శనం ) కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,347 మంది భక్తులు దర్శించుకోగా 28,358 మంది...
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో 11న బ్రేక్ దర్శనాల ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు కూడా స్వీకరించబడవని ,ఈ విషయాన్ని భక్తులు...
తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు రూ.14 లక్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి, వాహనం తాలూకు తాళలను, డాకుమెంట్లను ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ...
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు (ఆన్ లైన్) ద్వారా...