Saturday, April 20, 2024

TTD

రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షికబడ్జెట్‌

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాల పెంపు ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు నూతన పోస్టులు మంజూరు.. ఆదాయంపై అంచనాలు తిరుమల : ఉద్యోగులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్‌ లేబర్‌ గా గుర్తిస్తూ రూ.15 వేల జీతాలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు...

కొత్త జంటలకు తిరుమలలో టీటీడీ శుభవార్త..

నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉండగా, కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఇప్పడు...

తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం..

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమల : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధి చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. చక్రస్నానం...

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం అయ్యింది. తిరుమల ఇందుకు ముస్తాబయ్యింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరయనుంది. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని...

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. తిరుమల : నేటి నుంచి తిరుమల-తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సమీక్షించారు. శ్రీవాహరి వాహన సేవలు, ఊరేగింపు నిర్వహించే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిశీలించారు. గరుడ వాహన...

శ్రీవారి ఆలయంపై విమానం..

మూడు నెలల వ్యవధిలో ఇది నాలుగో సారి.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తజనం.. ఆగ మాగ మవుతున్న ఆగమ శాస్త్రం.. ఇది దోషం అంటున్న పండిత గణం.. తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్న ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు.. తిరుమల : దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన...

సెప్టెంబర్‌, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు

18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అధికారులతో సవిూక్షించిన టిటిడి ఇవో ధర్మారెడ్డితిరుమల : అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల...

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073...

టీటీడీకి కొత్త పాల‌క మండ‌లి స‌భ్యులు..

తెలంగాణ నుంచి గ‌డ్డం సీతాకు టీటీడీ బోర్డులో చోటు.. తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుల జాబితా విడుద‌లైంది. 24 మంది స‌భ్యుల‌తో కూడిన జాబితాను టీటీడీ విడుద‌ల చేసింది. తెలంగాణ నుంచి గ‌డ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి స‌తీమ‌ణి)కు టీటీడీ బోర్డులో చోటు ద‌క్కింది. ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీశ్ కుమార్,...

టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం..

విరాళానికి సంబంధించిన డీడీ అందజేత.. చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -