ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు...
వివిధ రంగాల్లో 20కి పైగా ఇంక్యుబేటర్లు..
తెలంగాణ ప్రభుత్వ కృషి అమోఘం..
హైదరాబాద్ : దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది. ఇది.. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను తెచ్చింది. ఫలితంగా ఇప్పుడు స్టార్టప్లకు స్వర్గధామంగా...
ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేసిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
నిస్సిగ్గుగా సంస్థ అక్రమాలకు సహకరించిన అధికారులు..
హైడ్రో టెస్ట్ జరగలేదంటున్న ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి..
హైడ్రో టెస్ట్ బాజాప్తా జరిగింది అంటున్న నల్గొండ ఈఈ వంశీకృష్ణ, సూర్యాపేట ఈ ఈ వెంకటేశ్వర్లు
ఒక్క గ్రామంలో టెస్ట్ చేయించి నల్గొండ మొత్తం చేయించినట్లు కటింగ్..
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1480...
హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకంలోను గౌడ్స్, కల్లుగీత వృతగీతదారుల ప్రస్థావన లేకపోవడం బాధాకరమని, తక్షణమే గౌడ బందును ప్రకటించి ప్రతి గౌడ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్...