Friday, May 10, 2024

telangana people

తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం..

ఈ ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని వృదా చేసిన కేసీఆర్ కుటుంబాన్ని,కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను జైలులో వేయాలి.. కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ చేసి కేసీఆర్ఆస్తులను జాతీయం చేయాలి.. డిమాండ్ చేసిన బిఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేష్ గుణ.. హైదరాబాద్ : బుధవారం రోజున మందమరి పట్టణంలోని జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది....

రాహుల్‌గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు

ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్‌ రేవంత్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి విభజన హామీలపై రాహుల్‌ ఎనాడైనా మాట్లాడారా..? : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌ : రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష...

ఆజ్ కి బాత్

ఓ తీన్మార్ మల్లన్న…మీకు పాదాభివందనం అన్నా…జర్నలిజం అనే ఆయుధంతో తెలంగాణప్రజల పక్షాన ప్రాణాలను పణంగా పెట్టిపోరాడుతున్నారన్న..కబ్జా కార్లకు, అవినీతిపరులకు, దోపిడి దొంగలకుతీన్మార్ వాయిస్తున్నావ్ అన్న..మీ యొక్క ప్రశ్నించే తత్వం యావత్ తెలంగాణప్రజానీకం గుర్తిస్తుందన్న..మీరు అన్నట్టు కొన్ని లక్షల తీన్మార్ మల్లన్నలు..ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నారన్న..భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగు పెట్టాలని,ప్రజల పక్షాన ప్రశ్నించాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నం.. సాధం మధన్ మోహన్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -