ఈ ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని వృదా చేసిన కేసీఆర్ కుటుంబాన్ని,కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను జైలులో వేయాలి..
కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ చేసి కేసీఆర్ఆస్తులను జాతీయం చేయాలి..
డిమాండ్ చేసిన బిఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేష్ గుణ..
హైదరాబాద్ : బుధవారం రోజున మందమరి పట్టణంలోని జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది....
ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్
రేవంత్రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి
విభజన హామీలపై రాహుల్ ఎనాడైనా మాట్లాడారా..? : ఎంఎల్సి కవిత
నిజామాబాద్ : రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష...