కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : భారత్లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజనీరింగ్ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేం దుకు బ్లాక్ స్పాట్స్ను తొలగించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలని ఆయన ...
కంటెయినర్ను ఢీకొన్న ఆర్టీసి బస్సు
రంగారెడ్డి : రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని మొయినాబాద్ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహ్మద్ గౌస్ అక్కడికక్కడే మృతి చెందగా.. అబ్దుల్ రహీమ్...
ములుగు : జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఖాతా...
అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు
36 మంది మృతి, మరో 22 మంది తీవ్రంగా గాయాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగుల ఎత్తునుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు....
భక్తుల హాహాకారాలతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితి
వాహనంలో 13 మంది ప్రయాణికులు
ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
బాధితులు నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన వారు ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజుపల్లి గ్రామానికి చెందినవారు బొలేరో వాహనంలో కోటప్పకొండకు చేరుకుని గుడివద్దకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొండపైకి...
అక్కడికక్కడే 5 మంది దుర్మరణం..
యమునా ఎక్స్ ప్రెస్ వే దగ్గర దుర్ఘటన..
విచారిస్తున్న పోలీసు బృందం..
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ప్రెస్వే వద్ద ఓ వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు చిన్నారి ఉన్నారు....
హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో నలుగురు యువకులు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. సమాచారం...
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్ లైటింగ్ పోల్ను ఢీకొట్టడంతో ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని దుర్మరణం చెందగా.. మిగిలిన ఐదుగురు...
వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం
ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మృతుల...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,...