Friday, March 29, 2024

road accident

పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ దుర్మరణం హైదరాబాద్‌ : పాతబస్తీ చదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ మృతి చెందాడు. సవేరా హోటల్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టి.. లారీ చక్రాల కింద పడి...

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌

రోడ్డు ప్రమాద ఘటనలో కేసు నమోదు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్‌ అలియాస్‌...

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..!

రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్ ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మద్యం మత్తులో యువకులు హల్‌చల్ కారు నడిపిన మాజీ మంత్రి సమీప బంధువు? హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో...

తమిళనాట ఘోర రోడ్డు ప్రమాదం

టీకొట్టులోకి దూసుకెళ్లిన ట్రక్కు ప్మాదంలో ఐదుగురు దుర్మరణం చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు టీ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పుదుక్కోట్టై జిల్లాలో తిరుచ్చి ` రామేశ్వరం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి -...

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

రోడ్డుప్రమాదంలో ఒకరుమృతి ప్రమాదస్థలికి బయలుదేరిన బంధువుల మృతి నల్లగొండ : పొగమంచు ప్రాణాలు తీస్తోంది. వాహనాలు డ్రైవింగ్‌ చేయాడానికే వణికిపోతున్నారు డ్రైవర్లు. పొగమంచు కారణంగా నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతన్ని చూసేందుకు...

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

కార్గో ట్రక్కును కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం ముంబై : మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని నాసిక్‌`పూణెళి హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు కారును ఢీకొని బోల్తాపడిరది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో పసిబిడ్డ కూడా ఉండడం బాధాకరం. మృతులను ఓజస్వి ధంకర్‌ (2),...

మద్యంమత్తులో కారు డ్రైవింగ్‌

ప్రమాదంలో పాదచారి దుర్మరణం హైదరాబాద్‌ : చైతన్యపురిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల కారు నడపడంతో జరిగిన ప్రమాదంలో ఒక పాదాచారుడు మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. యువకులంతా కలిసి ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నలుగురిని...

తమిళనాడులో రోడ్డు ప్రమాదం…

తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి చెన్నై బైపాస్‌ రోడ్డు వద్ద ఘటన శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొన్న వైనం అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

కరీంనగర్‌ : కరీంనగర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సవిూపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి...

రోడ్డు ప్రమాదాలకు ఇంజనీరింగ్‌ లోపమే కారణం..!

కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు..! న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : భారత్‌లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజనీరింగ్‌ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేం దుకు బ్లాక్‌ స్పాట్స్‌ను తొలగించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలని ఆయన ...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -