Friday, May 10, 2024

raj bhavan

రాత్రి ఎనిమిది గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత రాజ్ భవన్‌కు సామాగ్రి తరలింపు రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి...

మారిన కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం

నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్‌! డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో విజయం సాధించిండంతో ఆసల్యం చేయకుండా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారమే రాజ్‌భవన్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది....

గవర్నర్ గా కొనసాగే నైతికతను కోల్పోయారు

తమిళి సై పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఇద్దరు ఎం.ఎల్.సి. అభ్యర్థులను గవర్నర్ తమిళి సై తిరస్కరించడంపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆమె రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని పేర్కొన్నారు.. కనుక తక్షణమే...

కేసీఆర్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌

సీఎం కేసీఆర్‌ను కొనియాడిన గవర్నర్‌ రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు దూరం లేదు బిల్లుల ఆమోదంలో రాజకీయం లేదని వెల్లడి తనదారి తనదేనని తమిళిసై వ్యాఖ్యలు తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తిహైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌గా తమిళసై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టారు. తెలంగాణ ప్రజలతో తన బంధం పెరిగిందని ఈ సందర్భంగా అన్నారు. అలాగే రాజ్‌భవన్‌కు ప్రగతి...

సందడే సందడి..

కళకళలాడిన రాజభవన్.. మంత్రులు, ఎమ్మెల్యేల రాకతో పండుగ వాతావరణం.. గవర్నర్‌ తమిళసైతో ప్రత్యేకంగా భేటీ అయిన సిఎం కేసీఆర్.. మంత్రిగా మహేందర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం.. రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళి సై.. చాలారోజుల తర్వాత తెలంగాణ రాజ్‌భవన్‌లో సందడి నెలకొంది. పట్నంమహేందర్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు, అధికారులతో కళకళలాడింది.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి...

మాజీ ప్రధాన మంత్రి సర్గీయ వాజపేయికినివాళులర్పించిన గవర్నర్ డా. తమిళిసై..

హైదరాబాద్ : మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందర్ రాజన్.. గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా గవర్నర్ వాజ్ పేయి...

నాకు కొత్తేమీ కాదు..

బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు.. రాజ్‌భవన్ లో బోనమెత్తిన గవర్నర్ తమిళిసై.. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. బోనాల సందర్భంగా దత్తన్న ఇంటికి వెళ్లిన తమిళి సై.. రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తుకున్నారు. రాజ్ భవన్ లో పనిచేసే మహిళలు ఇవాళ...

షిండే సర్కారులో ఉపముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌..

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ రెండు ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్‌ పవార్‌ పార్టీనీ నిలువునా చీల్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన వర్గం ఎమ్మల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అజిత్‌ పవార్‌.. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మద్దతు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -