Friday, May 17, 2024

poling centers

చివ్వెంల ఎస్సై విష్ణు మూర్తిని సస్పెండ్‌ చేయాలి

ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించిన ఎస్సై బహిరంగ క్షమాపణ చెప్పాలి పోలింగ్‌ కేంద్రాల్లో ఫోన్‌లో కాలయాపన చేస్తున్న ఎస్‌.ఐలపై అధికారులు చర్యలు తీసుకోవాలి చివ్వెంల గ్రామస్తుల డిమాండ్‌ సూర్యాపేట : ఓటర్లపై అసభ్య పదజాలంతో దూషించి, భయభ్రాంతులకు గురిచేసిన చివ్వెంల మండల ఎస్సై పి. విష్ణు మూర్తిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని చివ్వెంల గ్రామానికి చెందిన ఓటర్లు డిమాండ్‌...

రహీంగుడా తండా పోలింగ్‌ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘన

ఫోన్లను అనుమతించిన తీరు పై కలకలం చిలిపిచేడ్‌ : నర్సాపూర్‌ నియోజకవర్గం చిలిపి చేడ్‌ మండలంలో ఎలక్షన్‌ కోడ్‌ ను ఉల్లంఘించారని ఓటర్లు ఆరోపించారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో చిన్నారులు పోలింగ్‌ కేంద్రంలో యదేచ్చగా సెల్‌ ఫోన్‌ లో గేమ్స్‌ ఆడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లు, నాయకులు ఇతర సిబ్బంది ఎవరైనా కూడా...

కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ వర్గాల మధ్య ఘర్షణ

పోలింగ్‌ కేంద్రాల్లో బీ.ఆర్‌.ఎస్‌ నాయకులు రిగ్గింగ్‌కుపాల్పడుతున్నారని బీ.ఎస్‌.పీ స్టేట్‌ చీఫ్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆందోళన. ప్రతిగా బీ.ఆర్‌.ఎస్‌ నాయకుల ఆందోళన. డీ.ఎస్‌.పీ, ఎస్‌.ఐలకు గాయాలు. పలువురు బీ.ఎస్‌.పీ, బీ.ఆర్‌.ఎస్‌ కార్యకర్తలకు సైతం గాయాలు కాగజ్‌నగర్‌ : కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ పట్టణంలో గురువారం సాయంత్రం ఎన్నికల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో బి.ఆర్‌.ఎస్‌...

ఈవీఎంలో భవితవ్యం..

ముగిసిన తెలంగాణ ఎన్నికలు 65 - 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌.. ఫలితాల ప్రకటన గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ మొరాయించిన చోట ఈవీఎంల మార్పు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు...

ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా గుండెపోటుతో మరణించిన వ్య‌క్తి

సిద్ధిపేట : సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్య‌క్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా గుండెపోటుకు గుర‌య్యాడు. స్దానికులు స్వామిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని ధ్రువీక‌రించారు. హైద‌రాబాద్‌లో ఉంటున్న స్వామి ఓటు వేసేందుకు సిద్ధిపేట వ‌చ్చి మృత్యువాత‌న ప‌డ‌టంతో కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.

పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ఓటర్లు …

మధ్యాహ్నం 3 గంటలకు 51.89 శాతం నమోదు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌కు మరో రెండు గంటలకే సమయం ఉండటంతో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -