Monday, May 20, 2024

pavan kalyan

టీజర్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మార్క్‌..

పవన్‌ కల్యాణ్‌ తాజా చిత్రం బ్రో. వినోధయ్ సీతమ్‌ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ విడుదల చేసిన బ్రో టీజర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అయితే ఓ విషయంలో మాత్రం అభిమానలు నిరాశకు లోనవుతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో హల్‌ చల్ చేస్తోంది. భీమ్లా నాయక్‌కు...

పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర..

భీమవరంలో శెట్టిబలిజలతో జనసేనాని సమావేశం బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని వెల్లడి సంపూర్ణ మద్యనిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదని వ్యాఖ్యలు అమరావతి, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు...

పవన్ కళ్యాణ్-సుజీత్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ 50 శాతం షూటింగ్ పూర్తి

ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు....

జగన్ ఇంకోసారి గెలిచినా అభ్యంతరం లేదు..

సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన పవన్ కళ్యాణ్.. కానీ బెదిరింపులకు దిగితే నాలో రెండో కోణాన్ని చూస్తారు.. నీ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు.. మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్.. అమరావతి,‘‘ జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే.. ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే...

పవన్‌ కళ్యాణ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌..

తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఏపీ సీఎం జగన్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్‌కు క్రిమినల్స్‌ అండగా ఉన్నారని...

యాగభూమిలో పవన్ కళ్యాణ్..

రాజకీయ యుద్ధ భూమిలో పోరాటానికి సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాగ భూమిలో పూజల్లో పాల్గొన్నారు.. ధర్మ పరిరక్షణ…. ప్రజా సంక్షేమం… సామాజిక పరివర్తన కోరుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ విశిష్ట యాగం చేపట్టారు.. వేదం మంత్రోచ్చారణలతో యాగం సజావుగా సాగింది.. సమాజ సేవ కోసమే జనసేన ఆవిర్భవించిందని.. ప్రజా సంక్షేమం కోసమే...

పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య సంచలన నిర్ణయం..!

బయట ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి.. కానీ లోపల ఇండస్ట్రీలో హీరోల మధ్య మాత్రం మంచి స్నేహం ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలకృష్ణతో అందరు హీరోలు సన్నిహితంగానే ఉంటారు. ఈ మధ్య మెగా హీరోలతో కూడా బాలయ్యకు దోస్తానా ఎక్కువైపోయింది. అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరివాడు అయిపోయాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -