Saturday, July 27, 2024

యాగభూమిలో పవన్ కళ్యాణ్..

తప్పక చదవండి

రాజకీయ యుద్ధ భూమిలో పోరాటానికి సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాగ భూమిలో పూజల్లో పాల్గొన్నారు.. ధర్మ పరిరక్షణ…. ప్రజా సంక్షేమం… సామాజిక పరివర్తన కోరుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ విశిష్ట యాగం చేపట్టారు.. వేదం మంత్రోచ్చారణలతో యాగం సజావుగా సాగింది.. సమాజ సేవ కోసమే జనసేన ఆవిర్భవించిందని.. ప్రజా సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని పవన్ కళ్యాణ్ తెలిపారు.. ఈ క్రతువులో పలువురు ప్రముఖులు పాల్గొనడం విశేషం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు