జనసేనానితో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల భేటీ..
అన్ని అవకాశాలను చర్చించిన నేతలు..
పవన్ కళ్యాణ్ కార్యాలయంలో జరిగిన మీటింగ్..
సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం..
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన...
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు...
అడవికోసం పోరాటం చేసేవాడు కాదుజనసైనికుడు..భాషకు పోరాడే విద్యార్థి కాదుజనసైనికుడు..నీళ్లకోసం పోరాడే దాహం కాదుజనసైనికుడు..రోడ్లకోసం పోరాడే రహదారి కాదుజనసైనికుడు..ధర్మం కోసం పోరాడే న్యాయవాది కాదుజనసైనికుడు..భూమి కోసం పోరాడే గిరిజనుడు కాదుజనసైనికుడు..అందరికోసం పోరాటం చేసేవాడేజన సైనికుడు..
జనసేనాని పవన్ కళ్యాణ్..
రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా సంచలన పరిణామం
చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి
జగన్కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ
బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్
నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్..
టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్..
అందరూ...
పవన్ ఫ్యాన్స్ కు షడ్రుచుల విందు అందించింది బ్రో మూవీ.. మామకు తగ్గ అల్లుడిగా సాయి ధరమ్ తేజ్ పోటీ పది నటించడం విశేషం.. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో మూవీ హిట్ టాక్ తో దూసుకుని పోతోంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ,...
ఆంద్ర ప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..
'జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం గురించి ఇద్దరు తమ తమ ఆలోచనలను పంచుకున్నారు.. ఇదే విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు.. హోం...
ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన చేయబోతున్న పవన్..
నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఎన్డీఎ మీటింగ్ లో జనసేన..
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాం : పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారు. పవన్ ప్రకటన ఏమై ఉంటుందా..? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది....
అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...