మెగా డిఎస్సీ నిర్వహణ కోసం కసరత్తు
హామీల అమలుకు కదులుతున్న సర్కార్
పార్లమెంట్ ఎన్నికల్లోపే నోటిఫికేషన్
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుపైనా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే మూసేసిన పాఠశాలలను తెవాలని సిఎం రేవంత్ ఆదేశించారు., ఇందుకోసం మెగా...
లండన్లో సిఎం రేవంత్తో అక్బరుద్దీన్ భేటీ
రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్ధీన్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. లండన్...
త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు కిషన్రెడ్డి కొత్త టీమ్..!
హైదరాబాద్ : పార్ల మెంటు ఎన్నికల ముందు తెలంగాణ కాషాయసైన్యంలో సంస్థాగత ప్రక్షాళనపర్వానికి రంగం సిద్ధమైంది. ఇక అంతా కిషన్రెడ్డి మార్క్ కనిపించనుంది. న్యూ ఇయర్లో నయా టీమ్ రాబోతోంది. పనిచేయని వారిపై మీద వేటు వేయడానికి అంతా సిద్దమైంది. కొత్త ఏడాది, కొత్తవారంలోనే ఈ మార్పులు...
మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు
30 సీట్లు వస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు
పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కలసి పనిచేయండి
ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
2019లో 17 సీట్లలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ
2024లో 10 స్థానాలను గెలుచుకోలన్న పట్టుదలతో ముందుకు
పార్టీ శ్రేణులకు అమిత్ షా క్లాస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
పార్టీ మారుతున్నట్లు ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...