ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఎన్నికలకు ఇద్దరే నిమినేషన్లు
22 వరకు నామినేషన్ల ఉపసంహరణ
హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్...
నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్
మద్దతు పలికిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
కేటీఆర్ సహా పలువురు మంత్రుల రాక
నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ
స్పీకర్ ఎన్నికతో తొలిరోజు సమావేశం
15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం
నాటీ బీఆర్ఎస్ ఆర్థిక అవకతవకలపై...
బూత్స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష
ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్
గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్ మేనేజ్మెంట్పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్లో ఎక్కువమందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు....
తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రోజు రోజుకి బాగా హీట్ పెరుగుతుంది, నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి, వివిధ రాజకీయ పార్టీలు వారి వారి బలాలు నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే ఈ సారి ఎన్నికల్లో ఒక నిరుద్యోగ యువతీ తన నిరు ద్యోగం వల్ల, నోటిఫికేషన్లు రావటం లేదని,...
నామినేషన్ ఉపసంహరణకు చివరి గడువు
తెలంగాణ బరిలో 2898 మంది అభ్యర్థులు
రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ
మొత్తం 4,798 మంది అభ్యర్థుల నామినేషన్లు
సీఎం పోటీ చేసే చోట అత్యధిక నామినేషన్ దాఖలు
గజ్వేల్లో 114 మంది, కామారెడ్డిలో 58 మంది
హైదరాబాద్ : నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన...
124 నామినేషన్లు చెల్లుబాటు
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్
సూర్యాపేట : జిల్లాలో ఈ నెల 3 నుండి 10 వరకు 154 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా 30 నామినేషన్లు (స్క్రూటినిలో) తిరస్కరించ బడ్డాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. హుజూర్ నగర్ నియోజక వర్గం నుండి 40...
అక్రమ మద్యం రవాణాపై అధికారుల నజర్
ఫిర్యాదుల ఆధారంగా ఎక్కడిక్కడే పట్టివేత
నిజామాబాద్ : ఎన్నికల నామినేషన్ల పక్రియ నేటితో ముగియనుండటంతో పార్టీల ప్రచారం పర్వం వేడెక్కనుంది. ఇందులో మద్యం పంపిణీ పాత్ర ప్రధానం కావడంతో దీనిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో...
మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి 45 మంది అభ్యర్థులు ..79 నామినేషన్ల దాఖలు
మిర్యాలగూడ : బీనవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎన్నికలకు గాను ఈ నెల 3 నుంచి నామినేషన్లు స్వీకరించగా చివరి రోజైనా శుక్రవారం 38 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మిర్యాలగూడ...
నిజామాబాద్ : తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందు ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్గా మారారు. రెండవ సెట్ నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి అంబాసిడర్ కారులో ఎమ్మేల్యే గణేష్ గుప్తా ర్యాలీగా బయలు దేరారు. కవిత స్వయంగా కారును నడిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి,...
మంత్రి నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన జనం
30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించిన పాపం కాంగ్రెస్ది అయితే,విముక్తి కల్పించిన ఘనత బీఆర్ఎస్ది
కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే నా లక్ష్యం
సూర్యాపేటలో బీఆర్ఎస్ విజయం ఖాయం
సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : సూర్యాపేట బీఆర్ఎస్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...