Tuesday, May 7, 2024

mp arvind

కవితది లిక్కర్‌ బోర్డు రాజకీయం

తనది పసుపుబోర్డు తెచ్చిన ఘనత బిఆర్‌ఎస్‌ అవినీతికి పట్టం కట్టింది వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు సమా ముత్యంపేట షుగర్‌ ఫ్యక్టరీ తెరిపిస్తా: ఎంపి అర్వింద్‌ జగిత్యాల : బీఆర్‌ఎస్‌ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనవిూద లేదని, ఉండదని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు....

9 ఏళ్ల మోడీ పాలనలో అభివృద్ధి అమోఘం..

నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్.. తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్.. .భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం.. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం. ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -