Sunday, May 12, 2024

MInister Thalasani

సనత్‌ నగర్‌ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది..

అని వెల్లడించిన మంత్రి తలసాని రాంగోపాల్‌ పేట్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్‌ నగర్‌ నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందిందని..ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్‌ నగర్‌ బీ ఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి,మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని మంజు...

గెలుపు లాంచనమే…..మెజారిటీ కోసమే సమరం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపాల్ పేట్ : సనత్ నగర్ నియోజవర్గంలో తన గెలుపు లాంచమే నని….. మెజారిటీ కోసమే ఈ సమరం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సోమవారం నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

ముందస్తు చర్యలతో తప్పిన ముప్పు

నాలాల ఆధునీకరణ పనులతో వరదలకు చెక్‌ అధికారులతో వర్షాలపై మంత్రి తలసాని సమీక్షహైదరాబాద్‌ : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసాని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -