కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తా
స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల
24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతాం
ప్రియాంక ప్రకటించిన మెడికల్ కాలేజీ హామీతో హుస్నాబాద్ అభివృద్ధికి నాంది
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల...
42 మంది బాధితుల వద్ద, రూ.63.60 లక్షల వసూళ్లు..
జి.ఎస్ సెక్యూరిటీ మ్యాన్ పవర్ ఏజెన్సీ పేరుతో నియామకాలు..
మంత్రి జగదీష్ రెడ్డికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.బాధితులు..
మెడికల్ కళాశాల ముందు బాధితుల ధర్నా, న్యాయం చేయాలని డిమాండ్
సూర్యాపేట : చేసి మోసం చేసిన అటెండర్ షెక్ నవీన్ పాషాపై (అలియాస్ నబి భాష) చర్యలు...
మల్లారెడ్డీ.. నీకు దమ్ముంటే బోయినపల్లిలో పోటీ చెయ్..
మెడికల్ కాలేజ్ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా : వజ్రేష్ యాదవ్
షామీర్పేట్ : తోముకుంట మున్సిపాలిటీ పరిధిలో ని హకీంపేట్, తోముకుంట లో తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను వివరిస్తూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం తూముకుంటలో విలేఖర సమావేశం...
మెడికల్ కళాశాల అవుట్సోర్సింగ్ నియామకాల్లో అవకతవకలు
ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.4లక్షలు వసూలు..?
అదనంగా మరో 10మంది నియామకం
8నెలలుగా వేతనాలు చెల్లిస్తుంది ఎవరు..?
డిఎంఎల్టి పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన వైనం
అదనపు నియామకాలు తెలవదంటున్న ప్రిన్సిపాల్
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కళాశాలలో...
నిమ్స్లో వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ వెల్నెస్...
ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటన
ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో పర్యటన
జిల్లా కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం
నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీలో జిల్లాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో,...
మెడిసిన్ చదివే స్టూడెండ్స్కు శుభవార్త
యాదాద్రి భువనగిరి సహా ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు
10 వేలకు చేరువకానున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాకారమవుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ కల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు...
ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...