Thursday, May 9, 2024

media

గడీల పాలన గ్రామాలకు..

ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’..ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారం విడుదల నేటి నుంచి 8రోజులు గ్రామసభలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం రేషన్‌ కార్డులు లేని వారూ కార్డులు అవసరమైన వారందరికి కార్డులూ మేడిగడ్డపై విచారణ సాగుతోంది అప్పులకుప్పను చేసి.. ఖాళీ బిందెలు ఇచ్చారు ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ నియామకాలు ఇప్పటివరకు ప్రజావాణిలో 24వేల దరఖాస్తులు త్వరలోనే గ్రూప్‌...

సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు అప్పులు చెల్లించలేక.. ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు హంతకులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు...

దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం నేటితో మొదలైంది

సిఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకు పంచుతాం సోనియాగాంధీ, తెలంగాణ లక్ష్యాలునెరవేర్చడమే మా ప్రభుత్వ బాధ్యత మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నేటి నుండి ఇందిరమ్మ పాలన మొదలవుతుందని, అందరం సమిష్టిగా పనిచేసి...

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!

చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా ఢిల్లీ ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడు కేసులు! కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు...

ప్రజాతీర్పును గౌరవిస్తా..

ఎమ్మెల్యే తలసాని రాంగోపాల్‌ పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.ఆదివారం ఉస్మానియా యునివర్సిటీలో కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సనత్‌నగర్‌ నుండి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే ప్రభు...

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ..

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆంక్షలు కొనసాగుతాయి ఎవ్వరూ చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు… జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే.. సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పడివరకు జిల్లా పోలీస్‌ శాఖ పటిష్ట ప్రణాలికతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా జిల్లాలో ఎన్నికలకు రక్షణ బందోబస్తు...

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం

ఎగ్జిట్‌ పోల్స్‌ కాదు..ఎగ్జాకట్‌ పోల్స్‌ వేరు ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటాయి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కెసిఆర్‌దే మీడియా సమావేశంలో స్పీకర్‌ పోచారం కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్‌ సీఎం కేసీఆర్‌ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోమారు అధికారం బిఆర్‌ఎస్‌దే అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అని రుజువు...

చాలాకాలం తరవాత ప్రశాంతంగా నిద్రపోయా

ఎగ్జిట్‌ పోల్స్‌ తిప్పితిప్పి చెబుతున్నాయి అసలు ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి మంత్రి కేటీిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి ‘ అని కెటిఆర్‌...

ధరణి పేరుతో అసైన్డ్‌ భూముల దంద

‘‘ప్రజా ఆశీర్వాద సభ’’ లో కేసిఆర్‌ మాటలు పచ్చి అబద్ధాలు కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కక పోవడంతో తెలంగాణ వాదం ఎత్తుకున్నారు మీడియా సమావేశంలో మాట్లాడిన కొదండరెడ్డి , మల్‌రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం : కేసిఆర్‌ ప్రభుత్వం ధరణి పేరుతో అసైన్డ్‌ భూముల దంద కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే...

కానరాని మీడియా స్వేచ్చ…

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబర్‌ 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -