Sunday, April 28, 2024

londan

లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య..

కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు.. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజస్విని ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్ ప్రాంతం.. లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజస్విని రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు....

కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్‌ హ్యారీ..

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ – 3 చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న బ్రిటన్‌ రాజవంశీకుడు ఆయన. డైలీ మిర్రర్‌, సండే మిర్రర్‌, సండే పీపుల్‌ అనే పత్రికలను ప్రచురించే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -