Monday, May 29, 2023

land grabbing

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్.. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా.. ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్.. హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...

ఆదాబ్‌ కథనానికి స్పందన

స్లాబ్‌ను తొలగించిన మున్సిపల్‌ అధికారులు కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్‌ ఏరియా లో యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్‌ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్‌ అధికారులు తీరుపై డ్రైయినేజీని...

జనాలు చస్తేగాని స్పందించరా…?

ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా.. ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్ బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం ఫిర్యాదులపై...

పఠాన్ చెరు బాధితులకు అండగా కాంగ్రెస్ లీడర్

ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో బాధితులను పరామర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్.. కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యుల హస్తం ఉందంటూ ఆరోపణలు.. కరెంటు మీటర్లు, ఇంటి నెంబర్లు ఇచ్చి, టాక్స్ సైతం కట్టించుకొని కూల్చివేతల్లో అంతర్యం ఏమిటి…? ఐలాపుర్ తండాలో ఎమ్మేల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడి 6 ఎకరాల లేఅవుట్.. ఎమ్మేల్యే తమ్ముడు మధుసూధన్ రెడ్డి భరోసాతోనే...

మట్టి మాఫియాకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..

జిల్లా మంత్రి కనుసన్నల్లోనే ఎల్.ఎం.డి లోపల అక్రమ మట్టి తవ్వకాలు.. వాల్టా యాక్ట్ కు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు.. గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా మట్టి మాఫియాకు తెర లేపిన అధికార యంత్రాంగం.. చెక్ పోస్టుల రద్దుతో అక్రమ రవాణాకు హద్దు, అదుపు లేకుండా పోయింది.. బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఘాటు విమర్శలు. హైదరాబాద్,...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img