Friday, May 17, 2024

ktr

దేవుని మాన్యానికి శఠగోపం..!(హక్కులు లేకున్నా.. భూ బదలాయింపు.. హైకోర్ట్ ఆదేశాలు బేఖాతర్)

రూ.3 వేల కోట్ల స్కాం,1,148 ఎకరాల భూమి మాయం ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన వైనం డివిజన్ బెంచ్ తీర్పును కాదని.. సింగిల్ బెంచ్ ముందు మళ్లీ రిట్ పిటిషన్ విషయం తెలిసి చివాట్లు పెట్టిన హైకోర్టు శ్రీ సీతారామచంద్ర స్వామి ల్యాండ్స్ పై టీఎస్ఐఐసీ, ఎండో మెంట్ అధికారుల చిత్ర, విచిత్రాలు కేటీఆర్, జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వెంకట...

యూజ్ లెస్ ఫెలో…. నిరుద్యోగులను బూతులు తిడతావా?

కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడతున్నవ్… ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకో… కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్ ‘‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్...

అధికారంలోకి వచ్చాక జాబ్‌ క్యాలెండర్‌

చౌటుప్పల్‌ సభలో కెటిఆర్‌ హావిూ భువనగిరి : ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు దుస్థితికి కారణమైన...

కంటోన్మెంట్‌లో సాయన్న కూతరును గెలిపించాలి

బిఆర్‌ఎస్‌తోనూ అభివృద్ది సాధ్యమని నిరూపించాం ప్రచారంలో మంత్రి కెటిఆర్‌ పిలుపు హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలంటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. కంటోన్మెంట్‌ పరిధిలోని భూములకు బదులు ఇతర చోట భూములిస్తామంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. కంటోన్మెంట్‌...

కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌పై ఆగ్రహం

లోపభూయిష్టంగా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్‌ బీసీలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం కాంగ్రెస్‌ మోసపూరిత వాగ్దానాలు విమర్శలు గుప్పించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో విూడియా...

కేటీఆర్‌ షాడో సీఎంగా అధికారం చెలాయింపు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ఓడిరచాల్సిందే ఈ రెండు పార్టీలతో తెలంగాణకు నష్టం సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్‌ పిలుపు సిరిసిల్ల : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని, బిసి వ్యక్తి...

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అరుదైన సమతుల్యత

దేశంలోనే మోడల్‌ తెలంగాణగా రాష్ట్రం పరుగులు మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి వాటిని పటాపంచాలు చేసిన ధీటైన నాయకుడు కేసీఆర్‌ తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ మోడల్‌ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కేసీఆర్‌ సర్కార్‌లో అరుదైన సమతుల్యత కనబడుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌...

కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ పేర్కొన్నారు. అక్టోబర్ 30న ప్రగతిభవన్ నుంచి కాల్ రావడంతో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చించి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 17ఏళ్ల సుదీర్ఘ కాలంగా విద్యార్థి, నిరుద్యోగ,...

55 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఏం చేసింది..

ఏపిలో కుప్పకూలింగి.. ఇక మిగిలింది తెలంగాణలోనే మిట్‌ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : ఏపీలో కాంగ్రెస్‌ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేండ్లు అవ కాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల...

పల్లా, ముత్తిరెడ్డిల మధ్య కుదిరిన సయోధ్య

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్‌ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -