పూర్తిగా కబ్జాకు గురైన చెరువు నాలా..
బఫర్ జోన్లోనూ భారీగా కబ్జాలు..
నిబంధనలకు విరుద్ధంగా కట్టపై రోడ్డు..
చెరువు కట్టకే గేటు..పట్టించుకోని అధికారులు
జనం కోసం తరపున లోక్షాయుక్తలో ఫిర్యాదు
ఉన్నతాధికారులు, సర్కార్ స్పందిస్తే.. ఈర్ల చెరువుకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని ఈర్ల చెరువు కబ్జారాయుళ్ల చేత చిక్కి విలవిలలాడుతోంది....
ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం
కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం..
కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు..
కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు..
గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధమువినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి..
రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం..
ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం...
మహేశ్వరం నియోజకవర్గంలో ఆలయ భూములు రక్షించే వారే లేరా
రాష్ట్రీయ వానర సేన సభ్యులు చూపితే కానీ అధికారులకు కనపడడం లేదా
మంత్రి పోద్బలంతోనే కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపణ
బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు కలిసి దోచుకుంటున్నారు
ఆలయాల భూములు కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వనర సేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆలయాలకు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...