17 ఏళ్ల క్రితం కిడ్నాప్కు గురైన ఓ మహిళ తాజాగా ఢిల్లీ లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్పురి పోలీసులు గురువారం తెలిపారు. డీసీపీ రోహిత్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2006లో సదరు మహిళ కిడ్నాప్కు గురైంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్పురి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...