Sunday, December 3, 2023

gaddar

‘ప్రజా యుద్ధనౌక’ ప్రయాణాన్ని కొనసాగిద్దాం

టివివి, డిటిఎఫ్, కెవిపిఎస్ నేతలు.. రాజ్య హింస పైన, ప్రజా సమస్యలపై ప్రజా ఆకాంక్షల కోసం రాజ్యంతో యుద్ధం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రయాణాన్ని కొనసాగిద్దామని డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. గద్దర్ అకాల మరణం సందర్భంగా...

ప్రజా గాయకుడికి కన్నీటి నివాళి..

పూల మాలలతో గద్దర్ చిత్రపటానికి జోహార్లరించిన డీ.డబ్ల్యు.జె.ఎస్. సభ్యులు.. చేర్యాల మండల కేంద్రంలో కార్యక్రమ నిర్వహణ.. గద్దర్ మరణవార్త తీవ్ర విషాదం నింపిందన్న వక్తలు.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి పట్ల విచారణ వ్యక్తం చేసి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చేర్యాల, డిడబ్ల్యూజేఎస్‌ సభ్యులు.....

భూమాత ఒడిలో విప్లవ గీతం..

ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. సీఎం సహా పలువురి కడసారి దర్శనం.. బౌద్ధ సంప్రదాయ ప్రకారం నిర్వహణ.. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం.. గద్దర్ అమర్ రహే అంటూ నినదించిన అభిమానులు.. పొడుస్తున్న పొద్దు అస్త‌మించింది.. సెల‌వంటూ భూమాత ఒడిలో వాలిపోయింది. క‌డ‌సారి చూపు కోసం బండెన‌క బండి క‌ట్టి తరలివచ్చారు అభిమాన గణం.. విప్ల‌వ జోహార్ల‌తో క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. ప్ర‌జా...

గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు..

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క...

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం..

తీవ్ర అస్వస్థతకు గురైన సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్.. అక్కడికక్కడే గుండెపోతో మృతి చెందిన జహీరుద్దీన్ ఆలీ ఖాన్.. గద్దర్ అంత్యక్రియల కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.. ప్రాధమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించాలనుకునేలోపే ఆయన గుండెపోటుతో...

మూగబోయిన ఉద్యమగళం ‘గద్దర్‌’

పొడుస్తున్న పొద్దు అస్తమించింది. అమ్మా తెలంగాణమా అన్న గొంతు మూగబోయింది. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన మాట, పాటలతో సకలజనులను కదిలించిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్దనౌక, దళిత రచయిత, గద్దర్‌ గా సకలజనులకు సుపరిచితమైన గుమ్మడి విఠల్‌ రావు ఆదివారం హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

పొడుస్తున్న పొద్దు అస్తమయం..

మూగబోయిన విప్లవ గీతం.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి.. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస.. తెలంగణా ఉద్యమానికి ఊపిరి పోసిన పాట.. గద్దర్ గా ప్రఖ్యాతి గాంచిన గుమ్మడి విఠల్ రావు.. కనీసం మరో పదేళ్లు బ్రతుకుతారనుకున్నాం: కుటుంబసభ్యులు.. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. రాహుల్,కేసీఆర్, చంద్రబాబు, జగన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు.. ఆ...

నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి గద్దరన్నతో పరిచయం : ఎన్‌ శంకర్‌

కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎన్‌ శంకర్‌ డైరెక్ట్ చేసిన చిత్రం జై బోలో తెలంగాణ.. ఈ సినిమాలో గద్దర్‌ రాసిన పొడుస్తున్న పొద్దు...

స్వర్గస్తులైన ప్రజా యుద్ధనౌక గద్దర్‌..

శోకసంద్రంలో విప్లవ లోకం.. ప్రముఖుల ప్రగాఢ సంతాపం.. అపోలోలో చికిత్స పొందుతూ తుది శ్వాస.. ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య...

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు గ‌ద్ద‌ర్ మ‌ద్ద‌తు.

భ‌ట్టి విజ‌య‌వంతం కావాలన్న గ‌ద్ద‌ర్. ప్ర‌తి నేత ఇంటింటికి వెళ్లాల‌ని పిలుపు. ప్ర‌తి ఇంటిని ఓట్ బ్యాంక్ కు మార్చాల‌న్న గ‌ద్ద‌ర్. సూర్యాపేట : సీఎల్పీ నేత, జ‌న నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క 104 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ మ‌రోసారి త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌కటించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లం తిమ్మాపురం...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -