Saturday, May 4, 2024

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం..

తప్పక చదవండి
  • తీవ్ర అస్వస్థతకు గురైన సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్..
  • అక్కడికక్కడే గుండెపోతో మృతి చెందిన జహీరుద్దీన్ ఆలీ ఖాన్..

గద్దర్ అంత్యక్రియల కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.. ప్రాధమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించాలనుకునేలోపే ఆయన గుండెపోటుతో మృతిచెందారు.. ఈ సంఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు