- తీవ్ర అస్వస్థతకు గురైన సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్..
- అక్కడికక్కడే గుండెపోతో మృతి చెందిన జహీరుద్దీన్ ఆలీ ఖాన్..
గద్దర్ అంత్యక్రియల కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.. ప్రాధమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించాలనుకునేలోపే ఆయన గుండెపోటుతో మృతిచెందారు.. ఈ సంఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది..