Saturday, May 4, 2024

gaddar

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు గ‌ద్ద‌ర్ మ‌ద్ద‌తు.

భ‌ట్టి విజ‌య‌వంతం కావాలన్న గ‌ద్ద‌ర్. ప్ర‌తి నేత ఇంటింటికి వెళ్లాల‌ని పిలుపు. ప్ర‌తి ఇంటిని ఓట్ బ్యాంక్ కు మార్చాల‌న్న గ‌ద్ద‌ర్. సూర్యాపేట : సీఎల్పీ నేత, జ‌న నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క 104 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ మ‌రోసారి త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌కటించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లం తిమ్మాపురం...

1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యింది..

విమర్శించినా మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్, విశ్వేశ్వర్ రెడ్డిలు.. 10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే తప్పు చేశాను క్షమించండి ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్ తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్...

తెలంగాణకు మరో పోరాటం అందించాల్సిన అవసరం ఉంది ..

తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు అవుతున్నా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. నాటి దొరల తెలంగాణ మళ్లీ కొనసాగుతుందని హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ, ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రో. కోదండరాంలు అభిప్రాయపడ్డారు. అలై బలై ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారు ప్రసంగించారు....
- Advertisement -

Latest News

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...
- Advertisement -