అదేరోజు జెఎన్టియులో అవగాహన సదస్సు
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను, జిల్లాల ఎన్నికల...
గవర్నర్ ఆదేశాలతో నోటిఫికేషన్ విడుదల
ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన వికాస్ రాజు
అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని...
ఉదయాన్నే మాక్ పోలింగ్ ఖచ్చితంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా(ఆదాబ్ హైదరాబాద్) : పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్...
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్) : జిల్లాలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ లలో ఎన్నికల...
ఉదయం నుంచే పోలింగ్ సామాగ్రి అందచేత
పత్యేక వాహనాల్లో తరలివెళ్లిన సిబ్బంది
పలు కేంద్రాలను సందర్శించిన వికాస్ రాజ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గురువారం పోలింగ్ జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ పక్రియను ఉదయం నుంచే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది...
ఒకరికి ఒకేచోట ఓటుండేలా చూడాలి
16 లక్షల మంది వరకు రెండుచోట్లా ఓట్లు
ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు
అమరావతి : ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్ను కలిసామని మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర...
హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది. ఇక, కౌశిక్ రెడ్డి ప్రచారం ముగింపు రోజు వివాదాస్పద వ్యాఖ్యలు...
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ జిల్లా (ఆదాబ్ హైదరాబాద్) : జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పిఓ లు, ఎపిఓ లు, ఓపిఓ లతో పాటు మైక్రో అబ్జర్వర్ల మూడవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం...
జిల్లాలోని మొత్తం 9లక్షల 60 వేల 376 ఓటర్ స్లిప్పులు సిద్ధం
రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తే సి - విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి
ఓటర్లకు సూచించిన జిల్లా ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి
తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహణ
వికారాబాద్ : బిఎల్ఓల ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులను అందజేయనున్నట్లు...
బృందాల తనిఖీల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.
అబర్కీ శాఖ ద్వారా రూ. 3 కోట్ల 40 లక్షల 665 వేల అక్రమ మద్యం సీజ్..
ఎం.సి.సి ని పకడ్బందీగా అమలు చేయాలి.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు.
సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ లలో మంరింత నిఘా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...