Saturday, April 20, 2024

education

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు? 1973లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే.. 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా...

టాలెంట్‌ స్కూల్‌లో అనుమతి లేని విద్యా..

అనుమతులు ఉన్నది 8వ తరగతి వరకే.. చదువు చెప్తున్నది 9వ, 10వ తరగతి విద్యార్థులకు.. మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు.. మా అన్న కౌన్సిలర్‌ అంటూ బెదిరింపులకు దిగుతున్న పాఠశాల నిర్వాహకుడు.. ఒక్క విద్యార్థి నుండి వేలల్లో అక్రమ ‘‘ఫీజు’’వసూళ్లు.. అనుమతులు లేకున్నా అత్యున్నత విద్యను అందిస్తామంటూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకుడు 9,10వ తరగతి...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

డిగ్రీలో బీకాం కోర్సుకు విపరీతమైన క్రేజ్‌..

'దోస్త్‌' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే ఈ విద్యా సంవత్సరానికి 2,04,674 మందికి దోస్త్ అడ్మిషన్లు కాలం మారుతోంది. ఇంజినీరింగ్‌ డిగ్రీతో పాటు నెమ్మదిగా సాధారణ డిగ్రీకి కూడా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 లక్షల...

తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు

విద్య అర్హత విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి…… నామాత్రంగా పరిశీలించి చేతులు తెలుపుకున్న రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి …. 2014 లో ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్..2018 లో వేస్లీ కాలేజీ లో ఇంటర్ చదివినట్టు తప్పుడు పత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి….. తప్పుడు ఫార్మాట్ లో నామినేషన్ దాఖలు చేసిన పువ్వాడ అజయ్….. అఫిడవిట్...

యూఎస్‌లో రికార్డుస్థాయిలో భారత విద్యార్థులు

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు 15 ఏళ్ల తర్వాత మొదటిసారి టాప్‌లో భారతీయులు మూడేళ్ల నుంచి క్రమంగా తగ్గుతున్న చైనీయులు ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి ఉన్నత విద్య కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు సంఖ్యకు చేరింది.2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ...

తెలంగాణ విద్యా వ్యవస్థకు చెదలు

పాఠశాల విద్యను నిర్లక్ష్యానికి గురిచేస్తున్న ప్రభుత్వం సౌకర్యాల లేమితో విద్యార్థులు గోసలు వెక్కిరిస్తున్న గురుకులాల సమస్యలు ప్రభుత్వానికి, విద్యాశాఖకు చీమ కుట్టినట్లయిన లేదు విద్యా వ్యాపారమైంది.. కార్పొరేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల మూసివేస్తున్న అడిగేనాధుడు లేడు ఏం సాధించారని.. సాధిస్తారని దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై, బ్రష్టు పట్టిన పరిస్థితులు...

జేఈఈలో సిలబస్‌ తగ్గింపు..

మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల హైదరాబాద్‌ : జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను గురువారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్‌ను కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది. ఫిజిక్స్‌లో 14 అంశాలను తీసేసింది. ఇందులో న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌,...

సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24

భారత ప్రభుత్వం, కేంద్ర ఉన్నత విద్యా శాఖ.. కాలేజీ, యూనివర్సిటీల విద్యార్థులకు ఆర్థిక చేయూతకు ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం...

నిజాం కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరంనుంచి కొత్త బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సు..

నిజాం కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరం నుండి కొత్త బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సును ప్రవేశపెట్టడం కోసం రిటైలర్స్ అసోసియేషన్ యొక్క స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్, ఉస్మానియా యూనివర్సిటీల మధ్య శనివారం రోజు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం అమలు చేయబడింది.. మార్పిడి చేయబడింది. ఈ కోర్సులో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -