Tuesday, May 14, 2024

earthquake

మళ్లీ భూకంపం..

జపాన్‌ హోన్షు వెస్ట్‌ కోస్ట్‌ లో కంపించిన భూమి.. జపాన్‌ ను భూకంపాలు వదలడం లేదు. ఇప్పటికే వరుస భూకంపాలతో అతలాకుతలమైన ఆ దేశంలో మరో సారి భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా ఆదివారం ఉదయం హోన్షు వెస్ట్‌ కోస్ట్‌ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.1గా నమోదు అయ్యింది....

242 మంది ఆచూకీ గల్లంతు

92కు చేరిన జపాన్‌ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌ టోక్యో : జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం వందలాదిగా వచ్చిన...

చైనాలో తీవ్ర భూకంపం

భూకంప ధాటికి 116మంది మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు బీజింగ్‌ : చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ...

బంగ్లాదేశ్‌లో భూకంపం

రిక్టర్‌స్కేల్‌పై 5.6గా నమోదు న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిట్టగాంగ్‌లో భూ అంతర్భాగంలో 55 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడిరచింది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి....

నేపాల్‌లో భారీ భూకంపం..70 మంది మృతి

కఠ్మండూ : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడిరచింది. భూఅంతర్భాగంలో 10 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవిం చాయని పేర్కొంది....

అఫ్గాన్‌లో రెండు వేళకి పైగా దాటిన భూకంప మృతుల సంఖ్య

కాబూల్‌ : అఫ్గానిస్థాన్‌లో శనివారం సంభవించిన భారీ భూకంపం ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. ఇప్పటివరకు 2,445 మంది మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అఫ్గాన్‌ విపత్తుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జనన్‌...

మొరాకోలో భారీ భూకంపం..

రాత్రిపూట వణికించిన భారీ భూకంపం 820 మందికి పైగా పెరిగిన మృతుల సంఖ్య ప్రముఖ పర్యాటక కేంద్రం మర్రకేష్‌పై తీవ్ర ప్రభావం 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తింపు మొరాకోలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. సుమారు 820 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అంచనాలలో వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -