దొంతాన్పల్లి ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో డ్రగ్స్పై అవగాహన సదస్సు
శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి పరిధిలోని ఇక్ఫాయ్ యునివర్సిటీలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా రాజేంద్రనగర్ డిసిపీ జగధీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో సగానికిపైగా వున్న యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. వీరిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ.....
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
డ్రగ్స్ కస్టమర్గా ఉన్నాడంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : గతంలో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం కాగా.. ఇప్పుడు మరోసారి మాదాపూర్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే.. ఈ మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంచలన విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు....
48 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ., 8 గ్రాముల క్రషింగ్, 51 గ్రాముల కొకైన్ సీజ్..
భర్తనుండి డైవర్స్ తీసుకున్న మహిళ చేస్తున్న దందా..
గోవాలో జేమ్స్ అనే నైజీరియన్ తో కనెక్షన్..
అనురాధపై సహకరిస్తున్న ప్రభాకర్ రెడ్డి, శివసాయి..
కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు..
హైదరాబాద : హైదరాబాద్ లో పోలీసులు డ్రగ్స్ పై గట్టి నిఘా ఉంచారు. వరుసగా...
వైరా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 17 లక్షల రూపాయల విలువైన గంజాయిని శుక్రవారం వైరా పోలీసులు పట్టుకున్నారు.కారులో అక్రమంగా తరలిస్తున్న 87 కేజీల గంజాయి తో పాటు ఈ గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో త్వరలో...
నార్కోటిక్స్ విభాగంలో పని చేస్తూ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఎస్ఐ రాజేందర్ను కూకట్పల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండురోజుల పాటు రాజేందర్ను రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎస్ఐ రాజేందర్ను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఆపరేషన్లో భాగంగా రాజేందర్ మహారాష్ట్రకు...
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగ్లో బ్రౌన్ టేపు వేసి డ్రగ్స్ తరలిస్తుండగా, గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్...
సినీ నిర్మాతతో పాటు మిగతా ఐదురుగురు ప్రముఖులు అరెస్టుహైదరాబాద్ మాదాపూర్లో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో బుధవారం అర్ధరాత్రి సమయంలో రేవ్పార్టీ నిర్వహిస్తుండగా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత వెంకట్ సహా ఐదుగురు ప్రముఖులను అధికారులు...
ప్రపంచ వ్యాప్తంగా అనాధ బాల, బాలికలను అపహరించే మూఠాలు పెరిగిపోతున్నాయి. కాసులకోసం కక్కుర్తిపడి డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా సరసన,మానవ అపహరణ కూడా చేరిపోయింది.ఇది నేరప్రపంచంలో లాభసాటి వ్యాపార వస్తువుగా చెలామణి అవుతుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న బాల,బాలికలను ఎక్కువగా కొన్ని నేరస్తుల గ్యాంగులు అక్రమ రవాణా చేస్తున్నాయి.లభిస్తున్న సమాచారాన్నిలోతుగా పరిశీలించి...
బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు
ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి
ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్.కోటి రెడ్డి ఐపిఎస్వికారాబాద్ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...
విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా..
సైబర్ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలి..
ఖమ్మం రూరల్ ఏసీసీ బస్వారెడ్డినేలకొండపల్లి : గంజా యి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపనున్నట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ జీ.బస్వారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆకస్మి కంగా తనిఖీ చేసిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు....