Wednesday, May 15, 2024

District Collector

అమ్మో ఏమిటీ అవినీతి.. ?

(అమోయ్‌ కుమార్‌ ను చూసి సిగ్గుపడుతున్న అవినీతి.. ) ఒకటా రెండా? ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మరకలే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఆయన చేయని అక్రమాలు లేవు.. అప్పట్లో రూ. 25 వేల కోట్ల భూమాయ చేసినట్లు ఆరోపణలు.. కిందిస్థాయి అధికారులను కనుసన్నలలో పెట్టుకోని వ్యవహరం ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్‌ లు మండల స్థాయి అధికారుల...

ఉద్యాన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి

అధికారులతో జిల్లా కలెక్టర్‌ సీ. నారాయణరెడ్డి మామిడి పంట సాగుపై కలెక్టరేట్‌లో రైతులతో అవగాహన సదస్సు వికారాబాద్‌ జిల్లా : ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు.శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన, పట్టు...

మంత్రి దామోదర రాజనర్సింహ గారు జరా ఇదర్ దేకో..

గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన.. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు.. చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడుగేస్తున్న ఇరిగేషన్ ఏ.ఈ ప్రసాద్.. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంత పాడుతున్న అధికార యంత్రాంగం.. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్.. హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌ అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి,...

సదరం క్యాంపుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి వికారాబాద్‌ : సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు...

మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలి

విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి పొలాల్లో గంజాయి పెంచకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలి : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపిఎస్‌ జిల్లాస్థాయి నార్కోటిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించిన అధికారులు వికారాబాద్‌ : యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా,...

అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

అభివృద్ధి సంక్షేమ పనుల పురోగతిపై సమీక్ష.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో సమీక్షించిన మంత్రి తుమ్మల.. భద్రాచలం : భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణా ళికలు రూపొందించాలని రాష్ట్రవ్యవసాయ మార్కెటింగ్‌ సహకారశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఐటిసివిశ్రాంతి భవనంలో జిల్లా సమాగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు, బిపిఎల్‌ ద్వారా సిఎస్‌ఆర్‌ నిధులు కేటాయింపు, సీతమ్మసాగర్‌, సీతారామప్రాజెక్టు పూర్తి చేయడానికి...

అటెండెన్స్‌ యాప్‌ను పక్కాగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వికారాబాద్‌ జిల్లా : జిల్లా అధికారులందరూ వారానికి నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్‌ ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, అటెండెన్స్‌ యాప్‌ హాజరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా...

వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి ప్రజావాణికి వచ్చిన 105 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి వికారాబాద్‌ జిల్లా(ఆదాబ్‌ హైదరాబాద్‌): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌ లోని...

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు … మంత్రి పొన్నం

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కలెక్టరును కలిసి జిల్లా లో ఉన్న సమస్యల పై సమీక్ష చేసి నివేదిక అందచేయాలి అని ఆదేశం ఇచ్చిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -