Saturday, May 18, 2024

congres

ఈనెల 30న పాలమూరు ప్రజాభేరి..

పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి విశ్వ ప్రయత్నాలు.. హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటనకు సర్వం సిద్ధం చేసిన పార్టీ వర్గాలు.. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌ సహా ఇప్పటికే పలు ప్రజాకర్షక ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌.....

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..

నోటీసులు అందించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌.. చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడి.. మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్‌ ఇప్పుడు...

కృష్ణా జలాల వాటాలో తీరని అన్యాయం..

కాంగ్రెస్‌ స్వార్థపూరిత రాజకీయం ఉమ్మడి పాలమూరుకు శాపంగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం నడిగడ్డను నట్టేట ముంచుతున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89తో రాష్ర్టానికి ఒరిగేది శూన్యమంటూ ఆది నుంచీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనే నిజమని తేలింది. కృష్ణా జలాల పంపిణీపై ఇటీవల విచారించిన ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌...

టీ కాంగ్రెస్‌లో పార్టీ పదవుల లొల్లి..

కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక.. గాంధీ భవన్‌లో ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్.. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీకాంగ్రెస్‌లో పార్టీ పదవులు అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా పలువురు నేతలు గాంధీభవన్‌కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు, కాంగ్రెస్ తిరిగి బలం...

మేడ్చల్ నుండే పోటీ చేస్తా..

కాంగ్రెస్, బీజేపీ అబ్యర్ధులను నిలపొద్దు.. బీ.ఆర్.ఎస్. ను తరిమి కొడతా.. ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ.. మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి...

ఓటమి భయంతోనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనుఅధికార పార్టీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు..

జనగామ పట్టణంలో సబ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..బుధవారం రోజు జనగామ పట్టణంలో హన్మకొండ రొడ్ లోని సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నదానికి నిరసనగా.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ...

పొమ్మనలేక పొగపెడుతున్న బీ.ఆర్.ఎస్. అధిష్టానం..

అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్ బ్లాక్.. సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు.. అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు.. ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..? హీరోయిన్ విలన్ చెంప మీద కొట్టిందని విలన్ హీరోయిన్ ను వెంటపడి.. బ్రతిమలాడి మరీ వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత ఆమెను అన్నిరకాలుగా విలన్ వేధింపులకు గురిచేసి తాను రాక్షస...

జులై 2న ఖమ్మం రానున్న రాహుల్..

లక్షలాది మందితో బహిరంగ సభ.. తొడగొట్టిన పొంగులేటి.. (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. ) భారాస (అప్పట్లో తెరాస) అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాయలగారడీలో కేసీఆర్ 'సిద్ధహస్తుడు' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మంలో రాహుల్...

బండి సంజయ్ నీకు దమ్ముంటే దైవసాక్షిగా ప్రమాణం చెయ్..

సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు.. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ల మధ్య చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ.. శనివారం రోజు స్థానిక మహాశక్తి ఆలయంలో నిర్వహించే ప్రెస్ మీట్ కు హాజరవుతున్న రోహిత్ రావు ని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో ఆయన తన నివాసంలోనే అమ్మవారి పటం...

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్.

హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్, తెలంగాణ టి.పీ.సి.సి. ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లు తన సేవలు గుర్తించి కొల్లాపూర్ నియోజక వర్గం సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంపై మొగుళ్ళ అశోక్ గౌడ్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -