ఐదేళ్లలో అభ్యర్థుల ఆదాయం విపరీతంగా పెరిగింది
రాష్ట్రంలో ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు
అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా పాటించడంలేదు
ఎన్నికల నిర్వహణపై ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాలి
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ...
సౌత్ఈస్ట్ జోన్ రూపేష్ కు ఫిర్యాదు చేసిన ఈఓ జయంతి..
సైదాబాద్ హనుమాన్ దేవాలయనికి సంబంధించిన 101 గజాల స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. ఇందుకు గాను రూ. 71 లక్షల నష్టపరిహార నిధులు రఘునాథ్ ప్రసాద్ మిశ్రా తప్పుడు పేపర్లు చూపించి జీ.హెచ్.ఎం.సి. ల్యాండ్ ఆక్యువేషన్ అధికారి నుండి రూ. 71 లక్షల చెక్కు...
-వి ఆర్ ఓ వడ్లముడి వెంకట నరసింహ రావు ఫై బాధితుడి ఫిర్యాదు-బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అధికారి
హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లా కరెన్సీ నగర్, విజయవాడ కు చెందిన బాధితుడు పాపోలు శ్రీనివాస్ కు చెందిన 8 సెంట్ల (RS. No. 267/1) ఖాళీ స్థలమునకు సంబంధించి స్వాధీన...
తనపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతోందని ఫిర్యాదు..
సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వినతి..హైదరాబాద్, తనపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న సందర్భంలో దానికి కారణమైన కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు యూసఫ్ గూడ పోలీస్ ఫస్ట్ బెటాలియన్లో డీజీపీ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...