20వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనంన్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను గుప్పిట్లో పెట్టుకునేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతపై కేజీవ్రాల్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ రాజ్యాంగ...
రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
టమాటా పండే రాష్ట్రాలనుడి కొనుగోలు..
ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా..
జాతీయ సహకార వినియోగ దారుల సమాఖ్యకు ఆదేశాలు..
త్వరలోనే టమాటా ధర అదుపులోకి వసుందన్న కేంద్రం..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్,...
ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..?
దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్లో చోటు..?
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్..!
ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు !
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...
నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం..
జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం..
ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్..
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...