Friday, May 17, 2024

cabinate

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సుప్రీంలో విచారణ

20వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనంన్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను గుప్పిట్లో పెట్టుకునేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్‌ రాజ్యాంగ బద్ధతపై కేజీవ్రాల్‌ సర్కారు పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ రాజ్యాంగ...

టమాటా ధరలకు కళ్లెం..

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. టమాటా పండే రాష్ట్రాలనుడి కొనుగోలు.. ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా.. జాతీయ సహకార వినియోగ దారుల సమాఖ్యకు ఆదేశాలు.. త్వరలోనే టమాటా ధర అదుపులోకి వసుందన్న కేంద్రం.. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్,...

మోడీ టీంలో మార్పులు

ఫ్రాన్స్‌ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..? దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..? ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు! షిండే, అజిత్‌ పవార్‌ వర్గానికి కేబినెట్లో చోటు..? తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్‌..! ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు ! న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...

కేంద్ర కేబినేట్ లోకి ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్.. !

నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం.. జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం.. ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్.. కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్‌లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -