బాగమతి నదిలో పడవ బోల్తా..
గల్లంతైన 18 మంది పాఠశాల పిల్లలు..
సహాయక చర్యలు చేపట్టిన ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు..
ముజఫర్ పూర్ : బీహార్లోని ముజఫర్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. బాగమతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. పడవలో 30...
కోకోనట్ పార్క్గా నామకరణం..
సోమవారం నుంచే అమల్లోకి..
మండి పడుతున్న బీజేపీ శ్రేణులు..
పాట్నా:బీహార్ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్బాగ్ ప్రాంతంలో ఉన్న అటల్ బీహారీ వాజ్పేయి పార్కు పేరును కోకోనట్ పార్క్గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
గత నెల 9న 13 ఏళ్ల బాలికను కారులో ఎత్తుకెళ్లిన దుండగులు
శిథిలావస్థకు చేరిన భవంతిలో బంధించి 28 రోజుల పాటు అత్యాచారం
బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి కిడ్నాప్ విషయం వెల్లడించిన నిందితులు
తాను ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని తల్లి కన్నీటిపర్యంతంబీహార్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు కామాంధులు...
ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన..
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ వ్రాసిన వైనం..
పట్నా, జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ ప్రకటించారు. ఇదే విషయమై...
సంచలన కామెంట్లు చేసిన రాష్ట్రీయ జనతాదళ్..
ఆర్.జె.డీ. కి స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు..
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ సుశీల్ కుమార్ మోడీ..
న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికను పోలి ఉందని బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ట్వీట్...