Saturday, May 4, 2024

bihar

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్ మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో...

అమిత్‌ షా పర్యటన రద్దు..

బీహార్‌ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పర్యటన వాయిదా.. ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌ షా రావాల్సి ఉండగా బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా...

బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్‌ శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ.. తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డు బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న హైదరాబాద్‌ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని...

బీహార్‌లో సెలవుల రగడ

హిందూ పండగలకు సెలవుల్లో కోత నితీశ్‌ ప్రభుత్వ తీరుపై బిజెపి ఆగ్రహం పాట్నా : బిహార్‌ ప్రభుత్వం సెలవుల కుదింపు, మరీ ముఖ్యంగా హిందూ పండగలకు సెలవుల రద్దుపై తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. విద్యాశాఖ సోమవారం 2024 సెలవు జాబితా ను విడుదల చేసింది. ఇందులో ప్రధాన హిందూ పండుగలకు సెలవులను రద్దు...

బీహార్‌ గోల్డ్‌మ్యాన్‌ ప్రేమ్‌సింగ్‌ ఒంటిపై 5 కిలోల బంగారం

పాట్నా : బంగారు ఆభరణాలు మితంగా ధరిస్తే అలంకారం.. మితివిూరితే నడిచే దుకాణం అంటాం. బిహార్‌కు చెందిన ప్రేమ్‌సింగ్‌కు నిలువెల్లా బంగారమే. మెడలో 30కు పైగా గొలుసులు, రెండు చేతులకు కలిపి 10 ఉంగరాలతో ఏకంగా 5.2 కేజీల నగలను ఆయన ఒంటిపై ధరిస్తున్నారు. కళ్లద్దాలు, మొబైల్‌ కవర్‌.. ఇలా అన్నింటికీ బంగారమే. ఎక్కడికి...

బీహార్ లో ఘోర ప్రమాదం..

బాగమతి నదిలో పడవ బోల్తా.. గల్లంతైన 18 మంది పాఠశాల పిల్లలు.. సహాయక చర్యలు చేపట్టిన ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు.. ముజఫర్ పూర్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. బాగమతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. పడవలో 30...

వాజ్‌పేయ్‌ పార్క్‌ పేరు మార్పు..

కోకోనట్‌ పార్క్‌గా నామకరణం.. సోమవారం నుంచే అమల్లోకి.. మండి పడుతున్న బీజేపీ శ్రేణులు.. పాట్నా:బీహార్‌ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్‌ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న అటల్‌ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్‌ పార్క్‌గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

గత నెల 9న 13 ఏళ్ల బాలికను కారులో ఎత్తుకెళ్లిన దుండగులు శిథిలావస్థకు చేరిన భవంతిలో బంధించి 28 రోజుల పాటు అత్యాచారం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి కిడ్నాప్ విషయం వెల్లడించిన నిందితులు తాను ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని తల్లి కన్నీటిపర్యంతంబీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు కామాంధులు...

నితీష్ కుమార్ సర్కార్ కు హిందుస్తానీ అవామీ మోర్చా ఝలక్..

ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ వ్రాసిన వైనం.. పట్నా, జేడీయూ అగ్ర నేత నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని బీహార్‌ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా ఝలక్‌ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్‌ సుమన్‌ ప్రకటించారు. ఇదే విషయమై...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -