Saturday, May 18, 2024

bihar

స్కూల్ టీచ‌ర్ కాల్చివేత‌..

భోజ‌నం చేసిన త‌ర్వాత పానీపూరి తినేంద‌కు వెళ్లిన ప్ర‌భుత్వ టీచ‌ర్‌తో పాటు షాపు యజ‌మానిని ఇద్ద‌రు దుండ‌గులు కాల్చి చంపిన ఘ‌ట‌న బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో వెలుగుచూసింది. శ‌నివారం రాత్రి ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడైన మ‌హ్మ‌ద్ నూరుల్లా (42) గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్ల‌గా బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు నూరుల్లాతో పాటు దుకాణ య‌జమాని సికంద‌ర్...

శవపేటికలా కొత్త పార్లమెంట్ భవనం..

సంచలన కామెంట్లు చేసిన రాష్ట్రీయ జనతాదళ్.. ఆర్.జె.డీ. కి స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు.. వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ సుశీల్ కుమార్ మోడీ.. న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికను పోలి ఉందని బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ట్వీట్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -