గగన్యాన్లో ప్రపంచ దేశాలతో ఇస్రో పోటీ..
2025 నాటికి పూర్తి స్థాయిలో ఆస్టోన్రాట్ని స్పేస్లోకి పంపే లక్ష్యం..
స్పేస్ ఇండస్ట్రీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం..
కీలక వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో..
బెంగళూరు : ఇప్పటికే చంద్రయాన్ - 3 మిషన్ సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష రంగంలో మిగతా దేశాలకు ఏవిూ తీసిపోమన్న సందేశాన్ని...
నెల్లూరు : ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. ఇప్పటికే చంద్రయాన్ 2 తో ఫుల్ జోష్ లో ఉన్న శాస్త్ర వేత్తలు గగన్ యాన్ పేరుతో అంత రోక్షంలోకి మానవ సహిత ప్రయోగంలో భాగమైన గగన్ యాన్ ప్రయోగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది..ఈనెల 21 న ఉదయం...
క్రూ మాడ్యూల్ పరీక్షకు ఇస్రో సిద్ధం
మాడ్యూల్కు చెందిన ఫొటోలను విడుదల చేసిన ఇస్రో
బెంగుళూరు : అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్ పరీక్షకు ఇస్రో సిద్దమైంది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ...
ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కు మరోమారు పరీక్ష..
పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు..
బెంగళూరు :చంద్రుడిపై తిరుగుతున్న ల్యాండర్కు ఆదేశాలు ఇవ్వడంతో మరోమారు సేఫ్ ల్యాండిరగ్ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాజాగా విక్రమ్ ల్యాండర్పై ఒక చిన్న ప్రయోగం చేశారు. హాప్ ప్రయోగంలో భాగంగా ల్యాండర్కు ఆదేశాలు ఇవ్వగా.. అది దాని ఇంజిన్లను మండించింది.. సుమారు 40...
పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపే ఏర్పాట్లు..
విక్రమ్ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్..
బెంగళూరు : సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య - ఎల్ మిషన్ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. అయితే ఆ మిషన్...
వెల్లడించిన ఇస్రో చీఫ్ సోమ్ నాథ్..
ఇతర గ్రహాలపై పై మిషన్లు ప్రారంభించే సత్తా భారత్ కి ఉంది..
దేశప్రజలు ఎంతో మద్దతు ఇస్తున్నారు..
ఇస్రోను చూసి భారత్ గర్విస్తోంది..
ప్రయోగాలకు మరిన్ని పెట్టుబడులు కావాలి : సోమ్ నాథ్..
బెంగుళూరు : ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చంద్రయాన్-3 నుంచి...
ధోనీ ఒక ఆసాధారణ వ్యక్తి : ట్వీట్ చేసిన వెంకటేష్ ప్రసాద్..
మాజీ క్రికెటర్ ధోనీకి బైక్లంటే పిచ్చి. అతని వద్ద ఎన్ని బైక్లు ఉన్నాయో చెప్పలేం. ఏ కంపెనీ బైక్ లేదో కూడా చెప్పడం కష్టమే. స్వంత ఊరు రాంచీలో ధోనీ ఓ బైక్ గరాజ్నే కట్టేశాడు. మిస్టర్ కూల్ బైక్ కలెక్షన్ చూసిన...
డిమాండ్ చేసిన కర్ణాటక బీజేపీ పార్టీ..
రాష్ట్రంలో నానాటికీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి..
శాసనసభ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా..
ధర్నాలో పాల్గొన్న బీజేపీ ప్రముఖ నేతలు..బెంగుళూరు : జైన మఠాధిపతి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ను అత్యంత కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ...
వార్షిక ఆదాయం రూ.300 కోట్లు ఉండేలా2025 ఆర్థిక సంవత్సరం నాటికి 300 క్లినిక్లను ప్రారంభించే యోచన
హైదరాబాద్, బెంగుళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన డెజీ నేడు భారతదేశం అంతటా 150+ భాగస్వాములు, 24 సిగ్నేచర్ క్లినిక్లను కలిగి ఉంది. ఇది సెక్వోయా, చిరాటే, ఫాల్కన్ ఎడ్జ్ (ఆల్ఫావేవ్) వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల నుండి నిధులను...
ఐటీ, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ తదితర పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 24వ తేదీతో ముగియనుంది. మొత్తం 205 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ...