తెలంగాణకు ముందు బిచ్చమెత్తుకునే స్థాయి కేసీఆర్ ది..
ఇప్పుడు వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్..?
తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలున్నాయా?-1400 మంది పేదలు చస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు
బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం..
మక్తల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలేమైనయ్ కేసీఆర్..
ఆత్మకూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్..
భారీ ఎత్తున హాజరైన జన సందోహం..
అడుగడుగునా...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్క్రుతిక ఉత్సవాలకు హాజరైయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.....