తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్క్రుతిక ఉత్సవాలకు హాజరైయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు..
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-9.35.23-PM-1-1024x683.jpeg)
ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీకి బహుమతిని ప్రధానం చేశారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు..
- Advertisement -