Monday, April 29, 2024

award

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అమెరికా, జర్మనీ, స్వీడన్ శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ వైద్య శాస్త్రంలో కరోనా టీకాపై పరిశోధనలకు అవార్డు ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్‌లకు బహుమతి ప్రైజ్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లకు పెంపు 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం...

తెలంగాణ జీవన్‌దాన్‌కు పురస్కారం..

దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం.. హైదరాబాద్ : అవయవదానం, టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. అవయవదాన ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొంత మంది ప్రాణాలను నిలుపుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా,...

తానా మహాసభలలో డాక్టర్ వకుళాభరణంకు తొలి విశిష్ఠ పురస్కారం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం అవార్డు అందచేసింది. సామాజిక సేవా రంగంలో విశిష్ఠ సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారం ఇవ్వాలని “తానా” నిర్ణయించి, తొలి అవార్డును డాక్టర్ వకుళాభరణంకు ప్రకటించిన సంగతి తెలిసిందే....

ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న తుమ్మలపల్లి ప్రసాద్..

అమరావతి,అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవభూమి దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తిలో అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అవార్డు...

మహాత్మ గాంధీ శాంతి పురష్కారం..

అరుదైన గౌరవాన్ని అందుకున్న గోరఖ్ పూర్ గీతా ప్రెస్.. అవార్డు ప్రకటించిన నరేంద్ర మోడీ సారధ్యంలోని జ్యూరీ.. 1923 లో ప్రారంభమైన అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ గీతా ప్రెస్.. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయపరివర్తనకోసం విశేష కృషిచేసినందుకు ఏకగ్రీవ ఎన్నిక.. శాంతియూథా మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేసేవ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ ప్రైజు...

అవార్డుల పరంపర..

తెలంగాణకు జాతీయ స్థాయిలో మూడు పురస్కారాలు జలశక్తి అవార్డుల్లో రాష్ట్రానికి దక్కిన మూడు అవార్డులు ఈ నెల 17న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం.. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది.. ఇటీవలే దేశంలో తొలిసారిగా తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరో మూడు జాతీయ పురస్కారాలు తెలంగాణను వరించాయి. ఇప్పటికే.....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -